Exclusive

Publication

Byline

Location

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరం - ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి కాల్చేసి.. ఆపై తండ్రి ఆత్మహత్య..!

Andhrapradesh, సెప్టెంబర్ 5 -- నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యంత ఘోరం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ (ప్రకాశం జిల్లా) కు చెందిన ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర... Read More


ఎస్‌ఎల్‌బీసీ పూర్తిపై తెలంగాణ సర్కార్ ఫోకస్ - 2027 డిసెంబర్‌ 9 డెడ్‌లైన్‌..!

Telangana, సెప్టెంబర్ 5 -- ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. ఇకనుంచి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పనులు జరగాలని చెప్పారు. 2027 డిసెంబర... Read More


సాంకేతిక లోపాల ఎఫెక్ట్ : సీఎం చంద్రబాబు, వీఐపీల ప్రయాణానికి కొత్తగా అద్దె హెలికాప్టర్ ...!

Andhrapradesh, సెప్టెంబర్ 5 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్న హెలీకాప్టర్‌ను మార్చారు. తరుచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడంతో గతంలో వినియోగించిన చాపర్ స్థానంలో మరో హెలీకాప్టర్ అద్దెకు తీస... Read More


అనధికార లేఅవుట్లలో స్థలం కోనుగోలు చేశారా..? వెంటనే 'ఎల్ఆర్ఎస్' చేసుకోండి, చివరి తేదీ ఇదే

Andhrapradesh, సెప్టెంబర్ 5 -- రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లలో కొన్న స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్... Read More


విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం - సీఎం చంద్రబాబు

Andhrapradesh, సెప్టెంబర్ 5 -- ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని అన్నారు... Read More


గణేష్ నిమజ్జనం స్పెషల్ : మెట్రో రైళ్ల టైమింగ్స్ పొడిగింపు - నాన్ స్టాప్ సర్వీసులు..!

Telangana,hyderabad, సెప్టెంబర్ 5 -- గణేష్ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక అప్డేట్ ఇచ్చింది. రేపు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో మెట్రో రైళ్ల టైమింగ్స్ ను పొడిగించింది. ఈ మేరక... Read More


ఖైరతాబాద్‌ గణనాథుడి నిమజ్జనం - శోభాయాత్ర రూట్‌ మ్యాప్‌, ముఖ్యమైన వివరాలివిగో

Telangana,hyderabad, సెప్టెంబర్ 5 -- ఖైరతాబాద్ మహా గణపతి అంటేనే చాలా స్పెషల్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రత్యేకతను కలిగి గణనాథుడిగా పేరొందింది. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఇక్కడ ప్రతిష్టి... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఈనెల 7న వీఐపీ సిఫార్సు లేఖలు రద్దు, దర్శనం టైమింగ్స్ లోనూ మార్పులు..!

Andhrapradesh,tirumala, సెప్టెంబర్ 5 -- చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఆరోజు సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గం... Read More


'వరదలతో భారీగా నష్టం వాటిల్లింది, జాతీయ విపత్తుగా ప్రకటించండి' - కేంద్రానికి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి

Delhi, సెప్టెంబర్ 4 -- భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అధిగమించేందుకు కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం సాయం కోరింది. రూ.16,732 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క... Read More


గ్రామ పాలనాధికారులు వచ్చేస్తున్నారు..! రేపు 5 వేల మందికి నియామక పత్రాలు

Telangana, సెప్టెంబర్ 4 -- గ్రామ‌స్ధాయిలో రెవెన్యూ వ్యవస్థ పున‌రుద్ధ‌రణ, బ‌లోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ మరో అడుగు వేయనుంది. శుక్రవారం (సెప్టెంబర్ 05) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ ... Read More