Exclusive

Publication

Byline

ఇంజినీరింగ్ ప్రవేశాలు 2025 : ఈ నెల 25 నుంచి టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలివే

Telangana,hyderabad, జూలై 24 -- బీటెక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ ముగియగా. రేపట్నుంచి (జూలై 25) స... Read More


డిగ్రీ అడ్మిషన్లు 2025 : 'దోస్త్' స్పెషల్ ఫేజ్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలివే

Telangana,hyderabad, జూలై 24 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రకటించిన మూడు విడత కౌన్సెలింగ్ పూర్తి అయింది. అయితే ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి.... Read More


ఢిల్లీలో సీఎం రేవంత్ టీమ్ - 'బీసీ రిజర్వేషన్ బిల్లు'పై మంతనాలు..!

Telangana,delhi, జూలై 24 -- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో సమావేశమైంది. రాష్ట్రం... Read More


ఉపరితల ఆవర్తన ప్రభావం - ఏపీలో ఈ 2 రోజులు భారీ వర్షాలు..!

భారతదేశం, జూలై 24 -- పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంద... Read More


విద్యార్థులకు అలర్ట్ - టీటీడీ జూనియర్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు, ఈ ఛాన్స్ మిస్ కాకండి..!

Tirumala,andhrapradesh, జూలై 24 -- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం ప్ర‌వేశానికి జూలై 2... Read More


మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్..! క్లారిటీ ఇచ్చిన కోడలు ప్రీతిరెడ్డి

భారతదేశం, జూలై 24 -- మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టినట్లు వచ్చినట్లు వార్తలు చర్చనీయాంశంగా మారాయి. మెడికల్ సీట్లపై భారీ డొనేషన్లు, ఫీజుల అక్ర... Read More


మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ - కొనసాగుతున్న సోదాలు..!

భారతదేశం, జూలై 24 -- మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. ఇంజినీరింగ్, మెడికల్ సీట్లపై భారీ డొనేషన్లు, ఫీజుల అక్రమాలపై ఆరోపణలు రావటంతో..... Read More


పంచ జ్యోతిర్లింగ దర్శనం..! సికింద్రాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ, మీకోసమే ఈ స్పెషల్ ట్రైన్..!

Telangana,hyderabad, జూలై 24 -- శ్రావణ మాసం వేళ టూరిస్టుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. 'అంబేడ్కర్ యాత్ర పంచ జ్యోతిర్లింగ దర్శనం' పేరుతో సికింద్రాబాద్ నుంచి ఆపరేట్ చేయనుం... Read More


విశాఖకు మరో 4 కొత్త కంపెనీలు - భారీగా పెట్టుబడులు, 50 వేల ఉద్యోగావకాశాలు..!

Andhrapradesh, జూలై 24 -- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్‌గా ఉన్న నారా లోకేష్... మంత్రివర్గ... Read More


ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఇవాళే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Andhrapradesh, జూలై 23 -- ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్లను ఇవాళ కేటాయించనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు కూడా పూర్తయ్యాయ... Read More